Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు వందలకు చేరిన కిలో క్యారెట్

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (15:55 IST)
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. తాజాగా కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి. 
 
కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది. 
 
ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments