Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు వందలకు చేరిన కిలో క్యారెట్

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (15:55 IST)
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. తాజాగా కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి. 
 
కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది. 
 
ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments