Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేస్తే రూ.31.66 కోట్లా?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (11:33 IST)
అవును.. ఓ వెరైటీ వేలంలో.. భోజనం చేస్తే రూ.31.66 కోట్లు. ఈ మొత్తాన్ని ఓ యువకుడు దక్కించుకున్నాడు. షేర్ మార్కెట్ జాంబవంతుడు అయన వారెన్ బఫెట్.. మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు గాను ఈ ఏడాది జరిపిన వేలంలో జస్టిన్ సన్ అనే చైనా యువకుడు గెలుపొందాడు. 
 
శాన్ ఫ్రాన్సిస్కోలో క్లైంట్ అనే స్వచ్ఛంధ సంస్థ కోసం గత 19 సంవత్సరాల పాటు ఇలాంటి విభిన్న వేలాన్ని నిర్వహిస్తోంది వారెన్ బఫెట్. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఆ సంస్థకు పంపుతుంది. ఈ వేలంలో జస్టిన్ గేట్ వేలానికి దాదాపు 31.66 కోట్లు చెల్లించాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments