Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్... 100% క్యాష్ బ్యాక్

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:30 IST)
కొత్త సంవత్సరం 2019 రాబోతోంది. ప్రతి ఏడాది తన వినియోగదారులకు జియో గిఫ్టులు ఇస్తూనే వుంటుంది. ఈ ఏడాది కూడా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ వివరాలు ఇలా వున్నాయి. రూ.399 రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
AJio కూపన్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిపింది. కస్టమర్లు మై జియో యాప్‌లో తమ జియో నంబర్‌కు రీఛార్జ్ చేసుకోవడం తెలిసిందే. అలాగే రూ.399తో రీచార్జ్ చేసుకుంటే రిలయెన్స్ వెంటనే రూ.399 కూపన్‌ను మై కూపన్స్ సెక్షన్‌కు యాడ్ చేస్తుంది.
 
ఆ తర్వాత ఈ కూపన్‌ను ఎజియో యాప్ లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటుంది. ఈ కూపన్‌ను కనీసం రూ.1000 కొనుగోలు చేయడం ద్వారా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ అందరికీ వర్తిస్తుంది. కాగా ఇది ఇవాళ్టి నుంచి.. అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ జనవరి 31, 2019 వరకు అందుబాటులో వుంటుంది. కూపన్లను మార్చి 15 లోపు రీడీమ్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments