Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్... 100% క్యాష్ బ్యాక్

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:30 IST)
కొత్త సంవత్సరం 2019 రాబోతోంది. ప్రతి ఏడాది తన వినియోగదారులకు జియో గిఫ్టులు ఇస్తూనే వుంటుంది. ఈ ఏడాది కూడా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ వివరాలు ఇలా వున్నాయి. రూ.399 రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
AJio కూపన్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిపింది. కస్టమర్లు మై జియో యాప్‌లో తమ జియో నంబర్‌కు రీఛార్జ్ చేసుకోవడం తెలిసిందే. అలాగే రూ.399తో రీచార్జ్ చేసుకుంటే రిలయెన్స్ వెంటనే రూ.399 కూపన్‌ను మై కూపన్స్ సెక్షన్‌కు యాడ్ చేస్తుంది.
 
ఆ తర్వాత ఈ కూపన్‌ను ఎజియో యాప్ లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటుంది. ఈ కూపన్‌ను కనీసం రూ.1000 కొనుగోలు చేయడం ద్వారా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ అందరికీ వర్తిస్తుంది. కాగా ఇది ఇవాళ్టి నుంచి.. అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ జనవరి 31, 2019 వరకు అందుబాటులో వుంటుంది. కూపన్లను మార్చి 15 లోపు రీడీమ్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments