Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ గేర్‌‍లో రిలయన్స్ జియో... కొత్తగా 14 లక్షల యూజర్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (21:38 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ మొబైల్ కనెక్షన్ వినియోదరాలు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత అక్టోబరు నెలలో ఏకంగా 14 లక్షల మంది కస్టమర్లు జియో కనెక్షన్లు తీసుకున్నారు. అలాగే, ఎయిర్‌టెల్ కూడా 8.05 లక్షల మందికి కొత్తగా కనెక్షన్లు ఇచ్చింది. అయితే వొడాఫోన్ - ఐడియా మాత్రం 35 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
రిలయన్స్ జియో అక్టోబరు నెలలో 14 లక్షలమంది యూజర్లను సంపాదించగా, అంతకుముందు సెప్టెంబరు నెలలో 7.24 మంది కొత్త చందాదారులు చేరారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు అక్టోబరు 8.05 లక్షలు, సెప్టెంబరు 4.12 లక్షల మంది చందాదారులు వచ్చి చేరారు. వోడాఫోన్ మాత్రం సెప్టెంబరులో 40.11లక్షల కనెక్షన్లు కోల్పోగా, అక్టోబరు నెలలో మాత్రం 35.09 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. 14.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments