Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శ్రీ శాంతి లాల్ జైన్ డిసెంబర్ 10, 2021న ప్రారంభించారు. బ్యాంకుకు ఇది 226వ శాఖ. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్ఆర్‌బీ)కు స్పాన్సర్ బ్యాంక్‌గా ఇండియన్ బ్యాంక్ వ్యవహరిస్తుంది.

 
నవంబర్ 2021 నాటికి ఇండియన్ మొత్తం వ్యాపారం 16వేల కోట్ల రూపాయలను దాటింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ ఎస్ ఎల్ జైన్ మాట్లాడుతూ బ్యాంకు ప్రదర్శనను అభినందించారు. కీలకమైన విభాగాలలో శక్తివంతమైన ఆర్ధిక ప్రదర్శనను బ్యాంకు చూపిందని ఆయన ప్రశంసించారు.

 
ఈ నూతన కేంద్రం సైతం చక్కటి సామర్థ్యం ప్రదర్శించిన ఉందని చెబుతూ తమ వినియోగదారులు, వారి అవసరాలను తీర్చడానికి బ్యాంకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ సూరిబాబు; ఛైర్మన్ శ్రీ ఏఎస్ఎన్ ప్రసాద్; సప్తగిరి గ్రామీణ బ్యాంక్ జీఎం శ్రీ రవి శంకర్‌తో పాటుగా ఇరు బ్యాంకులకు చెందిన బ్యాంకుల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments