Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శ్రీ శాంతి లాల్ జైన్ డిసెంబర్ 10, 2021న ప్రారంభించారు. బ్యాంకుకు ఇది 226వ శాఖ. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్ఆర్‌బీ)కు స్పాన్సర్ బ్యాంక్‌గా ఇండియన్ బ్యాంక్ వ్యవహరిస్తుంది.

 
నవంబర్ 2021 నాటికి ఇండియన్ మొత్తం వ్యాపారం 16వేల కోట్ల రూపాయలను దాటింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ ఎస్ ఎల్ జైన్ మాట్లాడుతూ బ్యాంకు ప్రదర్శనను అభినందించారు. కీలకమైన విభాగాలలో శక్తివంతమైన ఆర్ధిక ప్రదర్శనను బ్యాంకు చూపిందని ఆయన ప్రశంసించారు.

 
ఈ నూతన కేంద్రం సైతం చక్కటి సామర్థ్యం ప్రదర్శించిన ఉందని చెబుతూ తమ వినియోగదారులు, వారి అవసరాలను తీర్చడానికి బ్యాంకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ సూరిబాబు; ఛైర్మన్ శ్రీ ఏఎస్ఎన్ ప్రసాద్; సప్తగిరి గ్రామీణ బ్యాంక్ జీఎం శ్రీ రవి శంకర్‌తో పాటుగా ఇరు బ్యాంకులకు చెందిన బ్యాంకుల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments