Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో మాల్ ఏర్పాటు.. 8వేల మందికి ఉపాధి అవకాశాలు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (22:03 IST)
15 ఎక‌రాల స్థ‌లంలో రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌గా రానున్న ఇన్ ఆర్బిట్ మాల్‌ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇన్ ఆర్బిట్ మాల్ స్థాప‌న కార్య‌క్ర‌మానికి మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
 
ఈ మాల్ పూర్త‌వుతే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 8వేల మందికి ఉపాధి కలుగుతుంద‌ని సీఎం జగన్ స్పష్టం చేశారు. తొలి విడతలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్త‌వుతుంద‌న్నారు. 
 
ఫేజ్-2లో దాదాపు 3,000 మంది ఉద్యోగుల‌కు స‌రి ప‌డేలా 2.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు ఆఫీస్ స్పేస్ 2027 నాటికి సిద్ద‌మ‌య్యేలా ప్ర‌ణాళిక త‌యారు చేశార‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments