Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి దేశంలో తొలి టూరిస్ట్ ప్రైవేట్ రైలు సర్వీస్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (15:23 IST)
భారతీయ రైల్వే శాఖ మొదటి ప్రైవేట్ రైల్ సేవలను ప్రారంభించింది. ఈ రైలు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుంచి మహారాష్ట్ర నుంచి షిర్డీకి నడుపుతారు. ఈ రైలు తొలి సర్వీసు జూన్ 14వ తేదీన కోవై నుండి ప్రారంభమై షిర్డీకి చేరుకుంటుంది. 
 
ఈ రైలు కోవైలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇది తిరుపూరుకు రాత్రి 7 గంటలకు, ఈరోడు రాత్రి 8 గంటలకు, సేలంకు రాత్రి 9.15, 15వ తేదీన రాత్రి 00.10, గంటలకు జోలార్‌పేటకు, ఎహలంకు ఉదయం 5 గంటలకు, ధర్మవరం 6.20, మంత్రాలయం రోడ్డు 11.00 గంటలకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు వరకు మంత్రాలయంలో ఉండే ఈ రైలు అక్కడ నుంచి 4 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. 
 
అలాగే 17వ తేదీ ఉదయం 7.25కి షిర్డీ నుంచి బయలుదేరి వాడి రైల్వే స్టేషన్‌కి సాయంత్రం 4.30కు, ధర్మవరానికి రాత్రి 11.10కి, ఎహలంకకు 18వ తేదీ ఉదయం 2.10కి, జోలార్‌పేటకు ఉదయం 5.55కు, సామ్‌ల్‌కు 7.30కి, 2.00, 5.30కి. వద్దకు వచ్చి చేరుతుందని దక్షిణ రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments