Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్... 12 నిమిషాల్లో ఫుల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:52 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా చార్జింగ్ పూర్తయ్యే మొబైల్ ఫోన్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇన్ ఫినిక్స్ అనే కంపెనీ ఈ మొబైల్‌ను తయారు చేసింది. జీరో అల్ట్రా పేరుతో ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట‌లో ఈ ఫోనును కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కూడా రూ.29999గా నిర్ణయించారు. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల హెచ్.డి. అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ ఎల్టా వైడ్, మరో 2 ఎంపీ డెఫ్త్ కెమెరా, 33 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ఏ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగివుంది. ఇకపోతే, 180 వాట్ల సామర్థ్యంలో మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఫాస్ట్‌గా చార్జయ్యే ఫోన్‌గా జీరో అల్ట్రా నిలిచిపోనుంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments