Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో బంపర్ ఆఫర్.. రూ.915 ధరతో ప్రారంభం.. హెచ్ఎస్బీసీ కార్డుతో?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (14:36 IST)
కరోనా కారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణం కాకుండా.. విమానంలో జర్నీ చేయాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

15వ వార్షికోత్సవం పురస్కరించుకుని తక్కువ ధరలకే విమానం టిక్కెట్లను విక్రయించనుంది. ఆగష్టు 4 నుంచి ఆగష్టు 6వరకూ అందుబాటులో సమయంలో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. 
 
ఆ టిక్కెట్లతో 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. రూ.915 మొదలవుతున్న విమాన ప్రయాణ కనీస ధర అంతకుముందు ధరకంటే తక్కువగానే ఉంది.
 
15వ వార్షికోత్సవ ఆఫర్ తో పాటుగా హెచ్ఎస్బీసీ కార్డుతో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కొవిడ్ మహమ్మారితో బ్రేకులు పడ్డ విమాన సర్వీసులు పునరుద్ధరించగా ఆఫర్లతో ఊరిస్తున్నాయి. పైగా కనీసం వ్యాక్సినేషన్ సింగిల్ డోస్ వేసుకున్న వారికి అదనంగా రాయితీ ఇస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments