Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హోళి సంబరాలు : చైనా వస్తువుల దహనం..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:05 IST)
జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కి, అందులోనూ ప్రత్యేకించి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయకుండా మోకాలడ్డుతున్న చైనా వైఖరిపై భారత ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 
 
పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ, చైనా పాక్‌కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు పాక్‌కు మద్దతు ఇస్తూనే చైనా తమ వస్తువులను మన దేశంలో విక్రయించుకోవడాన్ని... నిరసిస్తూ వర్తకులు చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments