Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హోళి సంబరాలు : చైనా వస్తువుల దహనం..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:05 IST)
జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కి, అందులోనూ ప్రత్యేకించి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయకుండా మోకాలడ్డుతున్న చైనా వైఖరిపై భారత ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 
 
పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ, చైనా పాక్‌కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు పాక్‌కు మద్దతు ఇస్తూనే చైనా తమ వస్తువులను మన దేశంలో విక్రయించుకోవడాన్ని... నిరసిస్తూ వర్తకులు చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments