Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడిచమురు ధరలు

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (11:34 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో దేశీయంగా కూడా ఈ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇటీవలే పెట్రోల్, డీజల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగింది. 
 
ఇపుడు మళ్లీ ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా వీటి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్  పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.72గాను, డీజల్ ధర రూ.89.62గా ఉంది. 
 
మీరు ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ప్రతి రోజూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజల్ ధరలను తెలుసుకోవచ్చు. ఐఓసీఎస్ వినియోగదారులకు ఆర్ఎస్పీ లభిస్తుంది. కోడ్ రాసి 9224992249 అనే మొబైల్ నంబరుకు పంపితే పెట్రోల్ ధరల వివరాలు మెసేజ్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments