Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నులు తగ్గించనున్న కేంద్రం - దిగిరానున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (14:21 IST)
గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా చూపిన వ్యాపారులు ఈ వీటి ధరలను ఆమాంతం పెంచేశారు. దీంతో సమాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాన్ని మోయలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెలపై వసూలు చేసే పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments