Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నులు తగ్గించనున్న కేంద్రం - దిగిరానున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (14:21 IST)
గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా చూపిన వ్యాపారులు ఈ వీటి ధరలను ఆమాంతం పెంచేశారు. దీంతో సమాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాన్ని మోయలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెలపై వసూలు చేసే పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments