Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఎందుకని?

జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:49 IST)
జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత భారం కానున్నాయి.  
 
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 17 రకాల వస్తువులపై దిగుమతి సుంకం పెరిగింది. వీటిలో స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌ - కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments