కదిలే రైలులో.. కూల్ కూల్‌గా మసాజ్ సెంటర్లు..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (11:02 IST)
మన దేశంలో తొలిసారి కదిలే రైలులో రూ.100లకు మసాజ్ చేసుకునే సౌకర్యం రానుంది. దీనికి సంబంధించి రైల్వేకు చెందిన రాట్లం తరపున సిఫార్సు చేయబడింది. రైళ్లు నడుస్తూ వుంటే కదిలే రైళ్లలో కూల్ కూల్‌గా మసాజ్‌లు చేయించుకోవచ్చు. ఇందుకు వంద రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇండియన్ రైల్వే దీనికి సంబంధించిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ- ఇండోర్ ఇంటర్‌సిటీ డెహ్రాడూన్- ఇండోర్, అమృతసర్-ఇండోర్ వంటి మార్గాల్లో దాదాపు 39 రైళ్లలో మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఇండియన్ రైల్వే తగిన చర్యలు తీసుకుంటోంది. ఇంకా మసాజ్ చేసేందుకు ఐదుగురు మసాజ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు ఇస్తారు. ఈ పథకానికి ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని.. రైల్వే శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments