Webdunia - Bharat's app for daily news and videos

Install App

1913 నాటి రూపాయి నాణేం వుంటే.. రూ.25 లక్షలు గెలుచుకోవచ్చు..

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (11:50 IST)
మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే రూ.25లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ 10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. 
 
ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్‌ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌ ఇండియామార్ట్‌.కాంను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై మీరు మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్‌లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాలి. 
 
రిజిస్ట్రేషన్‌ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్‌లోడ్‌ చేసి వాటిని సేల్‌లో ఉంచవచ్చు. పురాతన నాణేల సేకరణ పట్ల ఉత్సాహం చూపే వారు ఇలాంటి అవకాశాల కోసం చూస్తుంటారు. ఈ అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు వారు పెద్దమొత్తం చెల్లించేందుకు వెనుకాడరు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments