1913 నాటి రూపాయి నాణేం వుంటే.. రూ.25 లక్షలు గెలుచుకోవచ్చు..

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (11:50 IST)
మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే రూ.25లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ 10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. 
 
ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్‌ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌ ఇండియామార్ట్‌.కాంను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై మీరు మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్‌లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాలి. 
 
రిజిస్ట్రేషన్‌ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్‌లోడ్‌ చేసి వాటిని సేల్‌లో ఉంచవచ్చు. పురాతన నాణేల సేకరణ పట్ల ఉత్సాహం చూపే వారు ఇలాంటి అవకాశాల కోసం చూస్తుంటారు. ఈ అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు వారు పెద్దమొత్తం చెల్లించేందుకు వెనుకాడరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments