Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి.. ఎవరితో తెలుసా?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:43 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి కూతురు కాబోతోంది. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె వాంగ్మయిని ప్రతీక్ దోషిని వివాహం చేసుకోనుంది. ప్రతీక్ దోషి ఎవరంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాయింట్ సెక్రటరీ. 
 
ఇటీవల నిర్మలా సీతారామన్ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చిత్థారం వైభవంగా జరిగింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments