Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ - డీజల్‌పై జీఎస్టీ? కేంద్రం నిర్ణయం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:51 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్యుడు మొదలు గొప్పోళ్ల వరకు ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ పెట్రోల్ ధరల పెంపు భారం ప్రతి ఒక్క వస్తువుపై పడింది. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్, డీజల్‌పై జీఎస్టీ విధించాలన్నది ఆ నిర్ణయం. అంటే జీఎస్టీ పరిధిలోకి వీటిని చేర్చాలని భావిస్తున్నారు. 
 
ఈ ధరలకు కళ్లెం వేయడానికి పెట్రో - డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోనికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. 
 
దీని ఫలితంగా పెట్రోల్ - డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.108కి చేరుకున్నాయి. ఇపుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, శుక్రవారం లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments