Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ - డీజల్‌పై జీఎస్టీ? కేంద్రం నిర్ణయం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:51 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్యుడు మొదలు గొప్పోళ్ల వరకు ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ పెట్రోల్ ధరల పెంపు భారం ప్రతి ఒక్క వస్తువుపై పడింది. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్, డీజల్‌పై జీఎస్టీ విధించాలన్నది ఆ నిర్ణయం. అంటే జీఎస్టీ పరిధిలోకి వీటిని చేర్చాలని భావిస్తున్నారు. 
 
ఈ ధరలకు కళ్లెం వేయడానికి పెట్రో - డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోనికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. 
 
దీని ఫలితంగా పెట్రోల్ - డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.108కి చేరుకున్నాయి. ఇపుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, శుక్రవారం లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments