బంగారం కొనే వారికి బ్యాడ్ న్యూస్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (09:20 IST)
బంగారం కొనే వారికి బ్యాడ్ న్యూస్. శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,350 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,750 గా ఉంది. 
 
ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది. 
 
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు బంగారం ధర రూ.47,200 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments