పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్-బంగారం ధరలు పెరిగాయ్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:33 IST)
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే వున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించి 1942 డాలర్లకు తగ్గింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 25.53 డాలర్లకు పడిపోయింది. 
 
అయితే దేశంలో పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. 
 
ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది.. ఇదే సమయంలో.. వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి రూ. 600 పెరిగి రూ. 72,900కు చేరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments