Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు..

సెల్వి
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:13 IST)
బంగారం ధరలు పెరుగుతున్న ధోరణిని కొనసాగిస్తున్నాయి. స్థిరంగా వుండే ధరలకు సంబంధించిన సంకేతాలు కనిపించడం లేదు. కొనసాగుతున్న వివాహాల సీజన్ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. కొనుగోలు దారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. వరుసగా రెండవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇది వినియోగదారులలో ఆందోళన కలిగిస్తోంది.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధర మునుపటి రోజుతో పోలిస్తే రూ.200 పెరిగి, 10 గ్రాములకు రూ.84,007కి చేరుకుంది. 
 
అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి, ప్రస్తుత ధర 10 గ్రాములకు రూ.87,770కి చేరుకుంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి, కిలోగ్రాముకు ధర రూ.1,07,000 వద్ద ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...

ఓ.టి.టి.కోసం డాకు మహారాజ్ చిత్రమైన ప్రమోషన్ !

శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments