Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:02 IST)
పసిడి ప్రియులకు షాక్ తగులుతుంది. వరుసగా మూడో రోజు కూడా వీటి ధరలు పెరిగాయి. ఈ నెల 23వ తేదీన నుంచి వీటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 
 
23వ తేదీన హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక బంగారం ధర రూ.5430గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ.43360గా ఉంది. అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.54300గా ఉంది. గురువారంతో పోల్చితే ఈ బంగారం ధరతో 100 రూపాయలు పెరిగింది. 
 
ఇకపోతే, 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5923గా ఉంటే 8 గ్రాముల బంగారం ధర రూ.47384గాను, 10 గ్రాముల బంగారం ధర రూ.59230గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100కు పెరిగింది. 
 
వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర రూ.76.70గాను 8 గ్రాముల వెండి ధర రూ.613.60గా, 10 గ్రాముల వెండి ధర రూ.767గా ఉంది. నిన్నటిధరతో పోల్చితే శుక్రవారం పది గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments