Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:02 IST)
పసిడి ప్రియులకు షాక్ తగులుతుంది. వరుసగా మూడో రోజు కూడా వీటి ధరలు పెరిగాయి. ఈ నెల 23వ తేదీన నుంచి వీటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 
 
23వ తేదీన హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక బంగారం ధర రూ.5430గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ.43360గా ఉంది. అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.54300గా ఉంది. గురువారంతో పోల్చితే ఈ బంగారం ధరతో 100 రూపాయలు పెరిగింది. 
 
ఇకపోతే, 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5923గా ఉంటే 8 గ్రాముల బంగారం ధర రూ.47384గాను, 10 గ్రాముల బంగారం ధర రూ.59230గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100కు పెరిగింది. 
 
వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర రూ.76.70గాను 8 గ్రాముల వెండి ధర రూ.613.60గా, 10 గ్రాముల వెండి ధర రూ.767గా ఉంది. నిన్నటిధరతో పోల్చితే శుక్రవారం పది గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments