Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ప్రియులకు ఇది శుభవార్త

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (11:10 IST)
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా నేలచూపులు చూస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ మధ్య నేడు బంగారం ధరలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ప్యూచర్స్‌లో రూ. 107 (0.24 శాతం)  తగ్గి రూ. 44,798 వద్ద ట్రేడ్ అవుతోంది.
 
అంతకుముందు ఇది రూ. 44,905 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో వెండి మే ఫ్యూచర్స్ కిలోకు రూ.306 (0.46 శాతం) తగ్గి రూ.66,025కు క్షీణించింది. అంతకుముందు ఇది రూ.66,331 వద్ద క్లోజ్ అయింది. 
 
గతేడాది ఆగస్టులో పసిడి ధర రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,191కు చేరుకుని సామాన్యుల గుండెలు అదిరిపోయేలా చేసింది. అయితే, ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు పది గ్రాముల పుత్తడి ధరపై ఏకంగా రూ.11,393 (20.27 శాతం) తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments