Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి ధరలు

Webdunia
శనివారం, 29 మే 2021 (10:26 IST)
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర శనివారం కూడా దిగొచ్చింది. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్‌గా ఉంటుందనే చెప్పాలి. కానీ వెండి ధర శనివారం పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. దీంతో రేటు రూ.49,860కు క్షీణించింది.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గడం తో రూ.45,700కు దిగి వచ్చింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌‌లో బంగారం ధర పెరిగింది. 0.42 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరింది.
 
ఇక వెండి అయితే రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 28.06 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాలమేగా కరిగింది ట్రైలర్ రిలీజ్

Roshan Kanakala: మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల బర్త్ డే పోస్టర్

జ్వాలా గుప్త తరహాలో తెలుగు సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ వుంటుందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments