Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. హైదరాబాదులో భారీగా తగ్గిన పసిడి ధరలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:18 IST)
కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్‌ కారణంగా దేశంలో బంగారం ధరలు ఆమాంతం పడిపోయాయి. దేశీయంగా బంగారం వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం కాస్త తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 45,500 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు పడిపోగా.. వెండి ధరలు మాత్రం పెరిగిపోయాయి. 
 
కిలో వెండి ఏకంగా రూ. 4600 పెరిగి రూ.79200కి చేరుకుంది. కాగా, బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతులపై సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
 
హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments