Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన పసిడి ధర.. బంగారం కొనేయాల్సిందే మరి..

ఆషాఢ మాసం ముగియనున్న నేపథ్యంలో.. శ్రావణ మాసం నుంచి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఆషాఢ పూర్తయ్యాక పెళ్లి చేసేయాలంటూ.. ముహూర్తం కుదుర్చుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. మ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (18:40 IST)
ఆషాఢ మాసం ముగియనున్న నేపథ్యంలో.. శ్రావణ మాసం నుంచి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఆషాఢ పూర్తయ్యాక పెళ్లి చేసేయాలంటూ.. ముహూర్తం కుదుర్చుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం ధర రూ.365 తగ్గి, రూ.30,435 రూపాయలుగా ఉంది. 
 
ఇక కేజీ వెండి ధర రూ.50 తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డ్ అయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.65 శాతం పడిపోయింది. ఔన్స్‌ 1,215.50 డాలర్లుగా నమోదైంది. 
 
బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments