Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధరలు: రూ.200 పెరిగింది..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:11 IST)
బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,520 పలుకుతోంది. ఇక కేజీ బంగారం రూ.45,11,000కి లభిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రూ.49,310గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.210 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.4,931 పలుకుతోంది. 
 
స్వచ్ఛమైన బంగారం కేజీ ధర రూ.49,21,00,00గా ఉంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,450గా ఉంది. ముంబైలో 47,250, న్యూఢిల్లీలో 47,350, కోల్‌కతాలో 47,650, బెంగళూరులో 45,200, కేరళలో 45,220గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments