Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. 9.75 శాతం వడ్డీతో..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:31 IST)
SBI
దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 
 
పెన్షనర్ల కోసం సరికొత్త లోన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో పెన్షనర్లు రూ.14 లక్షల వరకు లోన్ పొందవచ్చు. 9.75 శాతం వడ్డీతో పెన్షన్‌ లోన్‌ను పొందవచ్చని తెలిపింది. రిటైర్‌మెంట్‌ను హ్యాపీగా గడపవచ్చని పేర్కొంది. ఇక, ఈలోను పొందేందుకు పెన్షన్‌దారుల వయసు 76 ఏళ్లకంటే తక్కువగా ఉండాలి.
 
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211కు కాల్ చేయవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కస్టమర్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ పొందేందుకు 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని ఎస్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments