Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. 9.75 శాతం వడ్డీతో..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:31 IST)
SBI
దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 
 
పెన్షనర్ల కోసం సరికొత్త లోన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో పెన్షనర్లు రూ.14 లక్షల వరకు లోన్ పొందవచ్చు. 9.75 శాతం వడ్డీతో పెన్షన్‌ లోన్‌ను పొందవచ్చని తెలిపింది. రిటైర్‌మెంట్‌ను హ్యాపీగా గడపవచ్చని పేర్కొంది. ఇక, ఈలోను పొందేందుకు పెన్షన్‌దారుల వయసు 76 ఏళ్లకంటే తక్కువగా ఉండాలి.
 
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211కు కాల్ చేయవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కస్టమర్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ పొందేందుకు 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని ఎస్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments