Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి.. పిచ్చి పట్టింది.. ఎమ్మెల్యే షకీల్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:01 IST)
Shakeel Ahmad
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి... పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరు.. ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో రాజీనామ చేస్తానని సవాల్‌ విసిరారు. ఇతర దేశాస్థులు భారత దేశంలోకి ప్రవేశిస్తున్నారంటే ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్‌ అయ్యారు. దేశంలో బిజెపి ప్రభుత్వ నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ విఫలమైందని.. అందుకే ఇతర దేశాస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. 
 
32మంది నకిలీ పాస్ పోర్టులు పొందారు అంటే రీజినల్ పాస్ పోర్ట్ అధికారి ఏమి పీకుతున్నాడని.. ఆ అధికారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నకిలీ పాస్ పోర్టులు మంజూరు చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాస్‌పోర్టులకి సంబంధం ఏంటి..? పాస్ పోర్ట్ మంజూరు చేసిన రీజినల్ పాస్‌పోర్టు అధికారిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments