Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా, ఉల్లి తర్వాత పెరిగిన వెల్లుల్లి ధరలు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (12:10 IST)
టమోటా, ఉల్లి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. ప్రతికూల వాతావరణం వెల్లుల్లి రుచిని పాడు చేసింది. దీని కారణంగా సరఫరా తగ్గింది. 
 
ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు గత ఆరు వారాల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లలో నాణ్యమైన వెల్లుల్లి కిలో రూ.220-250 వరకు విక్రయిస్తున్నారు. సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.130-140. 
 
మహారాష్ట్రలో, ముంబై నుండి హోల్‌సేల్ వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments