Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గవు : బాంబు పేల్చిన ధర్మేంద్ర ప్రధాన్

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధ

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాంబు పేల్చారు.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ ఉన్న ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, శనివారం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం మరింతగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ.83.59కి చేరింది. డాలరుతో రూపాయి విలువ రూ.71 పైన కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments