Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతన జీవికి ఊరట.. ఐటీ పన్ను పరిమితి పెంపు?

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

Arun Jaitley
Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (10:19 IST)
వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 
 
ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ.15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పథకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments