Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్‌వో దీపావళి బహుమతి... పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ...

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (09:16 IST)
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో ఓ శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్‌లోని మొత్తం వడ్డీలో 8.15 శాతం వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం దీపావళికల్లా ఈ డబ్బు ఖాతాల్లో చేరుతుంది. 
 
పీఎఫ్‌ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని 2020 డిసెంబర్‌ 31 నాటికల్లా జమచేస్తామని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ వడ్డీని రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని తెలిపింది. తొలివిడత కింద 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని అందిస్తామని వివరించింది. 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళికల్లా జమ చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments