Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్‌వో దీపావళి బహుమతి... పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ...

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (09:16 IST)
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో ఓ శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్‌లోని మొత్తం వడ్డీలో 8.15 శాతం వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం దీపావళికల్లా ఈ డబ్బు ఖాతాల్లో చేరుతుంది. 
 
పీఎఫ్‌ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని 2020 డిసెంబర్‌ 31 నాటికల్లా జమచేస్తామని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ వడ్డీని రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని తెలిపింది. తొలివిడత కింద 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని అందిస్తామని వివరించింది. 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళికల్లా జమ చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments