Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్‌వో దీపావళి బహుమతి... పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ...

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (09:16 IST)
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో ఓ శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్‌లోని మొత్తం వడ్డీలో 8.15 శాతం వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం దీపావళికల్లా ఈ డబ్బు ఖాతాల్లో చేరుతుంది. 
 
పీఎఫ్‌ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని 2020 డిసెంబర్‌ 31 నాటికల్లా జమచేస్తామని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ వడ్డీని రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని తెలిపింది. తొలివిడత కింద 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని అందిస్తామని వివరించింది. 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళికల్లా జమ చేయనుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments