Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:10 IST)
కరోనా కాలంలో ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రోటిన్‌లు ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్‌ ఎక్కువగా తినడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్‌, గుడ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి.. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలు సామాన్యడికి చుక్కలు చూపిస్తున్నాయి. 
 
మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు 250-280 రూపాయల వరకు పెరిగింది. కోడి గుడ్ల ధర కూడా ఒక్కోటి హోల్ సేల్‌గా అయితే 6 రూపాయలు, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుంది. అదేవిధంగా డజను కోడిగుడ్లు ఎన్నడూ లేని విధంగా 165 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 
 
సాధారణంగా వేసవిలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరిగేవి... కానీ, వర్షాకాలంలో అన్ సీజన్‌లో కూడా నాన్ వెజ్ ధరలు పెరగడంతో అటు వ్యాపారాలు లేక విక్రయదారులు, ఇటు కొనుగోలు దారులు రెండు కేటగిరిలు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments