Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా నిర్ణయంతో దేశంలో పెరగనున్న నూనె ధరలు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (15:32 IST)
గత యేడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, వివిధ రకాలైన నూనె పంటలు కూడా వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా వంట నూనెల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఫలితంగా నూనెల ధరలు మరోమారు సామాన్యులకు చుక్కలు చూపించనున్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో వంట నూనెలల దిగుబడి తగ్గిపోవడంతో ఇండోనేషియా వంటి దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, భవిష్యత్‌లో వంట నూనెల దిగుబడిని బాగా తగ్గించుకోవాలని ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇది మన దేశంలో వంట నూనెల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం లేకపోలేదు. భారత్ దిగుమతి చేసుకుంటున్న పామాయిల్‌లో 60 శాతం మేరకు ఒక్క ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments