Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బంగళా ఖరీదు రూ.435 కోట్లు.. కొనుగోలు చేసింది ఎవరో తెలుసా?

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:32 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర్ కుమార్తె ఏకంగా రూ.435 కోట్లు వెచ్చించి బంగళాను కొనుగోలు చేసింది. ఈ భవనం హస్తినాపురంలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉంది. 
 
ఆ రియల్టర్ ఎవరో కాదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్. ఈయన కుమార్తె రేణుక తల్వార్. ఈమె బంగ్లాను కమల్ తనేజా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 4,925 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాంతం ఉంది. ఇందులో 1,189 చ.మీ. బంగళాను నిర్మించారు. ఒక్కో చ.మీ.కి రూ.8.8 లక్షల చొప్పున ధర చెల్లించి బంగళాను కొనుగోలు చేశారు. 
 
ప్రస్తుతమున్న విలువ ప్రకారం 1,189 మీటర్లలో ఉన్న ఒక్క బంగ్లా ధర రూ.383 కోట్లు పలికింది. లటీన్స్ బంగ్లా జోన్‌లో రేణుక ఈ భవంతిని కొన్నారు. ఢిల్లీలో ప్రముఖులు నివాసముండే భవంతుల సముదాయం ఈ ప్రాంతం. దాదాపు 3 వేల ఎకరాల్లో, వెయ్యి బంగళాలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే నివాసముంటుంటారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments