Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్ అంబానీ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:05 IST)
అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో తమ వ్యాపారం డిస్నీ ఇండియాను విక్రయించాలని చూస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. 
 
టెలివిజన్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించేందుకు పలువురు కొనుగోలుదారుతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. 
 
ఇప్పటికే భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ హక్కులను సైతం ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సంబంధిత స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments