Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లు ఆలస్యంగా నడిస్తే... జీఎంలకు ప్రమోషన్లు కట్ : రైల్వే మంత్రి పియూష్

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:15 IST)
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.
 
దేశంలోని చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరికొన్ని రైళ్లు ఎపుడు వస్తాయో కూడా స్టేషన్ మేనేజర్ చెప్పలేని పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అధికారులపై రైల్వే మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, సరైన సమయానికి రైళ్లు నడపి రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈనెలాఖరులోపు పరిస్థితిని చక్కదిద్దాలని లేనిపక్షంలో రైల్వే స్టేషన్ల జీఎంలకు ప్రమోషన్లు ఇవ్వమని, కఠిన చర్యలకు వెనకాడబోమని గోయల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments