Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:07 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇవ్వనుంది. ఈ మూడు రైళ్ల టిక్కెట్ల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించే దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది. 
 
రోడ్‌వేస్, ఎయిర్‌లైన్ ప్రయాణాలు చవకగామారిన తరుణంలో రైల్వేశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రైళ్లలో చార్జీలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ రైళ్ల నుంచి తగినంత ఆదాయం కూడా లభించడం లేదని తెలుస్తోంది. 
 
రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గడచిన కొంతకాలంగా శతాబ్ధి, గతిమన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 50 శాతానికి మించిన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని భర్తీ చేసే ఉద్దేశంతో రైల్వేశాఖ టిక్కెట్ల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments