ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:07 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇవ్వనుంది. ఈ మూడు రైళ్ల టిక్కెట్ల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించే దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది. 
 
రోడ్‌వేస్, ఎయిర్‌లైన్ ప్రయాణాలు చవకగామారిన తరుణంలో రైల్వేశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రైళ్లలో చార్జీలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ రైళ్ల నుంచి తగినంత ఆదాయం కూడా లభించడం లేదని తెలుస్తోంది. 
 
రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గడచిన కొంతకాలంగా శతాబ్ధి, గతిమన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 50 శాతానికి మించిన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని భర్తీ చేసే ఉద్దేశంతో రైల్వేశాఖ టిక్కెట్ల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments