Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. స్టాక్ మార్కెట్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:15 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించింది. దీంతో స్టాక్ మార్కెట్ బుల్ ఒక్కసారిగా పైకెగసింది.


దాదాపు దేశీయ సూచీలు సానుకూల ఫలితాలు చూపించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 623 పాయింట్ల వృద్ధితో 39,434 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 187 పాయింట్ల పెరుగుదలతో 11,844 వద్ద ముగిసింది.
 
ఇకపోతే.. వేదాంత, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జీ ఎంటర్టయిన్ మెంట్ షేర్లు నిఫ్టీలో భారీ లాభాలు పొందగా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను చూరగొన్నాయి. 1823 కంపెనీల షేర్లు ముందంజలో వుండగా, 676 సంస్థల షేర్లు పతనం అయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments