Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి తిరుపతికి 30 నిమిషాల్లోనే రైలు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:44 IST)
చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగారాలకు వెళ్లే రైళ్ల వేగం పెంచేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అరక్కోణం-రేణిగుంట మార్గంలో రూ.9.45 కోట్లతో 67 కి.మీ మేర రైలు మార్గాన్ని పటిష్ఠ పరచి, ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. 
 
దీంతో, ఇప్పటివరకు ఆ మార్గంలో 105 నుంచి 120 కి.మీ వేగంతో నడిచే రైళ్లు ప్రస్తుతం 130 కి.మీ వేగంతో నడువనున్నాయి. దీంతో, చెన్నై నుంచి తిరుపతి, ముంబై వెళ్లే రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు ముందుగానే గమ్యస్థానాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం