Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో చేపట్టనున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు ఇవే...

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:40 IST)
దేశంలో మరో ఏడు మార్గాల్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును చేపట్టారు. 508.17 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు వచ్చే 2028 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టుపై స్థల సేకరణతో పాటు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పడింది. ఆ కారణంగానే 2023 నాటికి పూర్తకావాల్సిన ప్రాజెక్టు 2028కి పూర్తికానుంది. 
 
ఇవికాకుండా, 865 కిలోమీటర్ల దూరం ఢిల్లీ - వారణాసి, 753 కిలోమీటర్ల దూరం కలిగిన ముంబై - నాగ్‌‌పూర్ మార్గం, 459 కిలోమీటర్ల మార్గం కలిగిన ఢిల్లీ - అమృతసర్, 711 కిలోమీటర్ల పొడవు కలిగిన ముంబై - హైదరాబాద్, 886 కిలోమీటర్ల దూరమున్న ఢిల్లీ - అహ్మదాబాద్, 435 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నై - మైసూర్, 760 కిలోమీటర్ల దూరం కలిగిన వారణాసి - హౌరా మార్గాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్రం 10 ట్రిలియన్ కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాల్సిందిగా కేంద్రం కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments