Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : రైతులకు ఎన్నికల తాయిలం : యేడాదికి రూ.6 వేలు పంటసాయం...

BudgetSession2019
Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:35 IST)
ఎన్నికల సమయంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల, అప్పుల కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
ఈ పథకం 2018 డిసెంబరు నెల నుంచి అమల్లోకి వస్తుందని విత్తమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం కింద యేడాదికి 6 వేల రూపాయలను రైతు బ్యాంకు ఖాతాలకే నేరుగా డిపాజిట్ చేస్తామన్నారు. ఈ నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని తెలిపారు. 
 
ఒక్కో దఫాలో రూ.2 వేలు చొప్పు మొత్తం ఆరు వేల రూపాయలను జమ చేస్తామని వివరించారు. మొదటి విడతగా తక్షణఁ రూ.2 వేలు జమ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పథకం కేవలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

దీనివల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్, రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ నిధికి యేటా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments