Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : రైతులకు ఎన్నికల తాయిలం : యేడాదికి రూ.6 వేలు పంటసాయం...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:35 IST)
ఎన్నికల సమయంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల, అప్పుల కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
ఈ పథకం 2018 డిసెంబరు నెల నుంచి అమల్లోకి వస్తుందని విత్తమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం కింద యేడాదికి 6 వేల రూపాయలను రైతు బ్యాంకు ఖాతాలకే నేరుగా డిపాజిట్ చేస్తామన్నారు. ఈ నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని తెలిపారు. 
 
ఒక్కో దఫాలో రూ.2 వేలు చొప్పు మొత్తం ఆరు వేల రూపాయలను జమ చేస్తామని వివరించారు. మొదటి విడతగా తక్షణఁ రూ.2 వేలు జమ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పథకం కేవలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

దీనివల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్, రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ నిధికి యేటా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments