Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (13:38 IST)
కస్టమర్ల ఖాతాల నుంచి బ్యాంకులు ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేదనీ, ఏటీఎం కార్డుల ద్వారా ఐదు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేశారనీ ఇలాంటి సాకులతో ఏకంగా రూ.10 వేల కోట్లను అపరాధం రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని గత మూడున్నరేళ్ళ కాలంలో లాగేశాయి. 
 
ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు చేసిన 10 వేల కోట్ల రూపాయల్లో ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోవటం వల్ల వసూలు చేసిన పెనాల్టీ 6,246 కోట్ల రూపాయలు కాగా, పరిమితికి మించి ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్ జరిపినందుకు వసూలు చేసిన మొత్తం 4,145 కోట్ల రూపాయలు. 
 
ఇందులో ఎస్బీఐ వాటా మినిమమ్ బ్యాలెన్స్ కుసంబంధించి 2,894 కోట్లు కాగా, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి 1,554 కోట్లుగా ఉంది. నిజానికి ఎస్బీఐ 2012 సంవత్సరంలో ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఎత్తివేసింది. కానీ 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ నిబంధనను అమల్లోకి తెచ్చి అపరాధాన్ని వసూలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments