Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకును ఆవిష్కరించిన బజాజ్ ఆటో!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (16:22 IST)
దేశ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచలోనే తొలి సీఎన్జీ బైకును శుక్రవారం ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్‌ 125 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్‌ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్‌ ఊరటనిస్తుందని బజాజ్‌ ఆటో తెలిపింది. ఈ బైకు ధర, మైలేజీ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫ్రీడమ్‌ 125 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ డిస్క్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌తో మొత్తం ఏడు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుందని, ఇందులో డిస్క్‌ ఎల్‌ఈడీ వేరియంట్‌ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్‌ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.95 వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments