Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొచ్చికి విమాన సేవలు కావాలి.. అయ్యప్ప భక్తులు

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (12:07 IST)
కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లేందుకు గాను విజయవాడ నుంచి కొచ్చి, తిరువనంతపురంలకు నేరుగా విమాన సర్వీసులు అందించాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతం నుండి వేలాది మంది అయ్యప్ప భక్తులు తమ అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు శీతాకాలంలో అయ్యప్ప మాల దీక్షను పాటిస్తారు. ఆపై తమ దీక్షను విరమించుకోవడానికి శబరిమలను సందర్శిస్తారు. 2025 జనవరి 20 వరకు శబరిమల ఆలయానికి వెళ్లే విమానాల్లో అయ్యప్ప యాత్రికులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతినిస్తోంది.
 
అయితే తాజాగా విజయవాడ విమానాశ్రయం నుండి కొచ్చికి రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించాలని యాత్రికులు విమానయాన సంస్థలను కోరారు. తిరువనంతపురం వచ్చే మూడు నెలలు ఈ సేవలు నడవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments