Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొచ్చికి విమాన సేవలు కావాలి.. అయ్యప్ప భక్తులు

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (12:07 IST)
కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లేందుకు గాను విజయవాడ నుంచి కొచ్చి, తిరువనంతపురంలకు నేరుగా విమాన సర్వీసులు అందించాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతం నుండి వేలాది మంది అయ్యప్ప భక్తులు తమ అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు శీతాకాలంలో అయ్యప్ప మాల దీక్షను పాటిస్తారు. ఆపై తమ దీక్షను విరమించుకోవడానికి శబరిమలను సందర్శిస్తారు. 2025 జనవరి 20 వరకు శబరిమల ఆలయానికి వెళ్లే విమానాల్లో అయ్యప్ప యాత్రికులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతినిస్తోంది.
 
అయితే తాజాగా విజయవాడ విమానాశ్రయం నుండి కొచ్చికి రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించాలని యాత్రికులు విమానయాన సంస్థలను కోరారు. తిరువనంతపురం వచ్చే మూడు నెలలు ఈ సేవలు నడవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments