Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఏటీఎం చార్జీల బాదుడు

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (11:32 IST)
మే నెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం ఇంటర్ ఛేంజ్ చార్జీల పెంచుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు ఆమోదించింది. ఉచిత ట్రాన్సాక్షన్ లిమిటెడ్ దాటితో ఏటీఎం విత్ డ్రా చార్జీలు రూ.21 నుంచి రూ.23కు పెంచింది. మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు అవకాశం కల్పించారు. ఈ పరిమితి దాటితో చార్జీల భారీగా వసూలు చేయనున్నారు. 
 
ఉచిత లావాదేవీలుకు మించి ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసును వసూలు చేయొచ్చు. ఇది 2025 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని ఆర్బీఐ ప్రకటించింది. మే ఒకటో తేదీ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. 
 
ఇప్పటివరకు ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్ డ్రా చేస్తే దానికి రూ.21 చొప్పున చార్జీలు వసూలుచేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ మొత్తాన్ని రూ.23గా వసూలు చేయనున్నారు. దీనికి మళ్లీ జీఎస్టీ, ఇతర పన్నులు అధికం. అంటే దాదాపు రూ.25 మేరకు వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments