Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రారంభమైన యాపిల్ తొలి స్టోర్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:39 IST)
స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోనుగా గుర్తింపు పొందిన యాపిల్ ఐఫోన్‌ ఇపుడు తన స్టోర్‌ను భారత్‌లో కూడా ప్రారంభించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి 25 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశీయ మార్కెట్‌లో మరింతగా పట్టు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది.
 
భారత్‌లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తిని కలిగివుందని, కస్టమర్లకు దీర్ఘకాలిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంపత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు ఎగుమతి అయ్యాని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments