Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రారంభమైన యాపిల్ తొలి స్టోర్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:39 IST)
స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోనుగా గుర్తింపు పొందిన యాపిల్ ఐఫోన్‌ ఇపుడు తన స్టోర్‌ను భారత్‌లో కూడా ప్రారంభించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి 25 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశీయ మార్కెట్‌లో మరింతగా పట్టు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది.
 
భారత్‌లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తిని కలిగివుందని, కస్టమర్లకు దీర్ఘకాలిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంపత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు ఎగుమతి అయ్యాని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments