Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona pandemic: ఏపీ బ్యాంకులు ఇక రోజుకు 4 గంటలే పనిచేస్తాయ్!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:56 IST)
బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న వేళ.. బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 23,2021) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మే 15 వరకు ఈ రూల్స్ కొనసాగుతాయి. పరిమిత సిబ్బందితో బ్యాంకులు చేయాలని, పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా బ్యాంకర్ల సమితి తెలిపింది.
 
కాగా, కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్‌ బారిన పడుతున్నారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments