Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు

Webdunia
శనివారం, 22 జులై 2023 (18:58 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 64 స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లు కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి.
 
ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లకు జాక్ పాట్ తప్పదు. ఈ స్టేషన్లను నిరంతరం అభివృద్ధి చేస్తుంటారు. స్టేషన్ యాక్సెస్, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్, సర్క్యులేటింగ్ ఏరియాలు, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వై-ఫై లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
 
ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ ఏపీ, తెలంగాణ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌ పరిధిలోని అనంతపురం, ధర్మవరం జంక్షన్, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నాందేడ్, నెల్లూరు, రాయచూర్, రాజమండ్రి, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి, భీమవరం టౌన్, కడప వంటి ఇతరత్రా స్టేషన్లు ఎంపికయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments