Webdunia - Bharat's app for daily news and videos

Install App

70వేల మంది జాబ్ లెటర్స్.. ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్!

Webdunia
శనివారం, 22 జులై 2023 (17:35 IST)
దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా సందర్భంగా 70వేల మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి ఈ లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని మోదీ అన్నారు. వచ్చే 25 సంవత్సరాలు భారత్‌కు చాలా కీలకమని ప్రధాని వ్యాఖ్యానించారు.
 
ఉపాధి అవకాశాలు, పౌరుల తలసరి ఆదాయం పెరగనుందని మోదీ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ... 70వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ జాబ్స్ రావడం గొప్ప గౌరవమని ప్రధాని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments